ఈనాడు, హైదరాబాద్‌: ఎప్‌సెట్, పీజీఈసెట్‌ అంటే రాష్ట్రంలోని లక్షలమంది విద్యార్థుల జీవితాల్లో కీలకమైన పరీక్షలు. దరఖాస్తు ...
కేంద్ర బడ్జెట్‌లో గృహ నిర్మాణ రంగానికి సంబంధించి పలు సంస్కరణలను రియల్‌ఎస్టేట్‌ సంఘాలు కోరుతున్నాయి. పరిశ్రమ హోదా కల్పించాలని ...
ముంబయి: అజిత్‌ పవార్‌ సతీమణి సునేత్రా పవార్‌ మహారాష్ట్ర తొలి మహిళా ఉపముఖ్యమంత్రి కానున్నారు. ఆమె శనివారం పదవీ స్వీకార ప్రమాణం ...
జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: అన్నం తినిపిస్తుండగా ముద్ద అడ్డుపడి చిన్నారి మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లా ...
విశాఖపట్నం వేదికగా బుధవారం టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌ మధ్య నాలుగో టీ20 జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా బ్యాటర్‌ ...
కేంద్ర గనుల శాఖ వేలం ద్వారానే లీజులు పొందాలంటూ నిబంధన తీసుకొస్తే దరఖాస్తు విధానంలో వైకాపా ప్రభుత్వంలో రెండు లీజులు ...
కర్ణాటకకు చెందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ కాన్ఫిడెంట్‌ గ్రూప్‌.. ఫౌండర్, ఛైర్మన్‌, రియాల్టీ షోల నిర్వాహకుడు, సినీ నిర్మాత ...
జట్టి పరబ్‌(గొడవ పండగ) ఇది బోండా గిరిజనుల ప్రత్యేక పండగ. వాతలు తేలేలా కొట్టుకోవడమే దీని ప్రత్యేకత. ఇలా చేస్తే యువకుల్లో ...
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో గణనీయమైన మార్పులు రావాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. విద్యార్థులు ...
ప్రజా రాజధాని అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక సంస్థ ఏర్పాటు కాబోతోంది. ప్రముఖ యూనివర్సిటీ బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌ పిలానీ) త్వరలో తన క్యాంపస్‌ ఏర్పాటు చేయనుంది.
రైతులు తరచూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా 22ఏ భూముల సమస్యకు పరిష్కారం చూపాలని రెవెన్యూశాఖ మంత్రి అనగాని ...
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని దగదర్తి ఇన్‌ఛార్జి తహసీల్దారుగా పనిచేస్తున్న పాలకృష్ణ ఆదాయానికి మించి ఆస్తులు ...